శంకర్ పల్లి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గండిచెర్ల గోవర్ధన్ రెడ్డి..
నేటి సాక్షి, శంకర్ పల్లి: జూన్ 05.( సుధాకర్ గౌడ్)
సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించకుండా డామినేట్ విధానాన్ని ప్రవేశపెట్టడం గనుక ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓడిపోతామని భయమే కారణమని శంకర్ పల్లి మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు గండిచెర్ల గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం అయిన విలేకరులతో మాట్లాడుతూ
ప్రజాబలంతో ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం అధికార పార్టీకి లేకపోవడంతోనే నాయకులు,కార్యకర్తలకు పదవులు కట్ట బెట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన విమర్శించారు.
,ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ద్వారానే ప్రజా ప్రతినిధులు ఎంపిక కావాల్సి ఉండగా, ప్రభుత్వం నామినేటెడ్ విధానానికి ప్రాధాన్యం ఇవ్వడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమే సహకార సంఘాలను తమ ఆధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
Telangana
సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించకుండా నామినేటెడ్ విధానాన్ని ప్రవేశపెట్టడం వెనుక ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓడిపోతామనే భయమే కారణం..
Quick Summary:
సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించకుండా...